Monday, October 24, 2011

శ్రీక్షేత్ర పిఠాపురమునకు మార్గము


శ్రీక్షేత్ర పిఠాపురమునకు మార్గము 

  • శ్రీక్షేత్ర పిఠాపురం సౌత్ సెంట్రల్ రైల్వే లో విజయవాడ, విశాఖపట్నం రైలు మార్గమందు సామర్లకోట జంక్షన్ కు 10 కి. మీ. దూరములో ఉన్నది. 
  • శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానము పిఠాపురము రైల్వే స్టేషన్ నుండి 1/2 కి. మీ. దూరంలో గోపాలస్వామి గుడి వీధి లో ఉన్నది. 
  • హైదరాబాద్ నుండి వచ్చు రైళ్లలో గోదావరి ఎక్స్ ప్రెస్ , ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ పిఠాపురం నందు ఆగును. 
  • బొంబాయి నుండి వచ్చు కోణార్క్ ఎక్స్ ప్రెస్. 
  • ఢిల్లీ నుండి నాగపూర్, కాజిపేట, విజయవాడల మీదుగా వచ్చు నిజాముద్దీన్ లింక్ ఎక్స్ ప్రెస్. 
  • గుజరాత్ నుండి పూరీ వెళ్ళు ద్వారకా పూరీ( వోకా) ఎక్స్ ప్రెస్.
  • అహ్మదాబాద్ నుండి విశాఖపట్టణం వెళ్ళు నవజీవన ఎక్స్ ప్రెస్.
  • బెంగుళూరు నుండి విశాఖపట్టణం వెళ్ళు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లు సామర్లకోటలో ఆగును. 
  • సామర్లకోట నుండి పిఠాపురమునకు రైళ్ళు , బస్సు సౌకర్యములు ఎక్కువగా కలవు.   

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 

No comments:

Post a Comment